జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు
- July 30, 2021
దోహా: ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారోను అధిరోహించి జనసేన జండా ఎగురవేసిన దిరిసెల మల్లికార్జున రావు కి ఖతార్ గల్ఫ్ సేన జనసేన తరఫున అభినందనలు తెలిపారు.ఖతార్ జనసేన కార్యవర్గ సభ్యులైన వీర బాబు,శ్రీకాంత్ కొమ్ముల, సత్యం మెడిద, జి.కె. దోర,కింగ్ రాజు,గౌతమ్ కొమ్మిసెట్టి,కోటి,జానకి రామ్ మరియు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మల్లికార్జున రావు చేసిన ఈ పర్వతారోహణ కార్యక్రమం ఎందరో జన సైనికులకు స్ఫూర్తి ని ఇచ్చిందన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









