'గోదావరి గౌరవ్' అవార్డును అందుకున్నానానా పటేకర్
- March 11, 2016
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ శుక్రవారం మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోదావరి గౌరవ్' అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను జాతీయస్థాయిలో ఈ అవార్డును అందిస్తారు. సంగీతం, క్రీడలు, సినిమా, సోషల్ వర్క్, సైన్స్ రంగాల్లో ప్రముఖులను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. దివంగత కవి వీవీ శిర్వాద్కర్కు గుర్తుగా గోదావరి గౌరవ్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నృత్యకారిణి కనక్ రేలే, చేతన సిన్హా, శాస్త్రవేత్త డా.శశికాంత్, ఆర్కిటెక్చర్ బాలక్రిష్ణ దోషి, సైక్లిస్టులు మహింద్ర, జితేంద్ర మహజన్, ప్రకాశ్ ఆమ్టే, గాయకుడు గంగూబాయి హంగల్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, శాస్త్రవేత్త రఘునాథ్ మషేల్కర్లు ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







