కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా
- August 02, 2021
సౌదీ అరేబియా: కరోనా పాండమిక్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించి, తిరిగొచ్చేవారికి 500,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పోర్టుల ద్వారా అలాంటివారిని తరలించేవారిపైనా ఇవే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశరు అధికారులు. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పక, తాము కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందీ లేనిదీ స్పష్టంగా పేర్కొనాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు చెప్పకపోతే, కఠినమైన చర్యలు వారిపై వుంటాయి. అర మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందనీ, ఆపరేటర్ లేదా ఓనర్ (రవాణా సాధరానికి సంబంధించి) కూడా ఉల్లంఘనకు సంబంధించి జరిగే నష్టాన్ని భరించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







