కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా
- August 02, 2021
సౌదీ అరేబియా: కరోనా పాండమిక్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించి, తిరిగొచ్చేవారికి 500,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పోర్టుల ద్వారా అలాంటివారిని తరలించేవారిపైనా ఇవే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశరు అధికారులు. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పక, తాము కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందీ లేనిదీ స్పష్టంగా పేర్కొనాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు చెప్పకపోతే, కఠినమైన చర్యలు వారిపై వుంటాయి. అర మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందనీ, ఆపరేటర్ లేదా ఓనర్ (రవాణా సాధరానికి సంబంధించి) కూడా ఉల్లంఘనకు సంబంధించి జరిగే నష్టాన్ని భరించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







