కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి భారీ జరీమానా
- August 02, 2021
సౌదీ అరేబియా: కరోనా పాండమిక్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించి కరోనా ప్రభావిత దేశాల్లో పర్యటించి, తిరిగొచ్చేవారికి 500,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పోర్టుల ద్వారా అలాంటివారిని తరలించేవారిపైనా ఇవే చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశరు అధికారులు. దేశంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పక, తాము కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందీ లేనిదీ స్పష్టంగా పేర్కొనాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చి చెప్పింది. ఒకవేళ వివరాలు చెప్పకపోతే, కఠినమైన చర్యలు వారిపై వుంటాయి. అర మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుందనీ, ఆపరేటర్ లేదా ఓనర్ (రవాణా సాధరానికి సంబంధించి) కూడా ఉల్లంఘనకు సంబంధించి జరిగే నష్టాన్ని భరించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









