ట్రావెల్ నిబంధనల్ని సడలించడంతో యూఏఈకి ప్రయాణీకులు పోటెత్తే అవకాశం
- August 04, 2021
యూఏఈ: యుఏఈ ఇటీవల ప్రయాణ నిబంధనల్ని సడలించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు యుఏఈకి వివిధ దేశాల నుంచి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, యుగాండా తదితర దేశాలను సందర్శించి వచ్చే వారిపై బ్యాన్ ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నారు. భారత ఉపఖండం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అను నిత్యం (సాధారణ పరిస్థితుల్లో) పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. అదే సమయంలో యుఏఈ నుండి భారత ఉపఖంఢానికి వెళ్లేవారూ ఎక్కువే. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ట్రావెల్ నిబంధనల వల్ల ప్రయాణాలు నెమ్మదించాయి. నిబంధనల సడలింపుతో పూర్వపు పరిస్థితి రావచ్చు.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









