ట్రావెల్ నిబంధనల్ని సడలించడంతో యూఏఈకి ప్రయాణీకులు పోటెత్తే అవకాశం
- August 04, 2021
యూఏఈ: యుఏఈ ఇటీవల ప్రయాణ నిబంధనల్ని సడలించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు యుఏఈకి వివిధ దేశాల నుంచి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, యుగాండా తదితర దేశాలను సందర్శించి వచ్చే వారిపై బ్యాన్ ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నారు. భారత ఉపఖండం నుంచి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అను నిత్యం (సాధారణ పరిస్థితుల్లో) పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. అదే సమయంలో యుఏఈ నుండి భారత ఉపఖంఢానికి వెళ్లేవారూ ఎక్కువే. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ట్రావెల్ నిబంధనల వల్ల ప్రయాణాలు నెమ్మదించాయి. నిబంధనల సడలింపుతో పూర్వపు పరిస్థితి రావచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







