మెట్రోరైల్ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం
- March 12, 2016
రాజధానిలో మెట్రోరైల్ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఐదు మార్గాల్లో మెట్రో రైలును పొడిగించేందుకు అధ్యయనం చేశామన్నారు. మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్నగర్, నాగోలు-ఎల్బీనగర్, తార్నాక- ఈసీఐఎల్, రాయదుర్గం-శంషాబాద్ మార్గాల్లో 83 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ను విస్తరిస్తామని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు పొడిగిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







