60 బిలియన్ బహ్రెయినీ దినార్స్ అవినీతి కేసులో లంచం ఆరోపణల్ని ఖండించిన సాక్షి
- August 07, 2021
మనామా: ల్యాండ్ ప్లాట్ వర్గీకరణ విషయమై ఓ బిజినెస్ విమెన్ 16,000 బహ్రెయినీ దినార్ల మొత్తం చెల్లించినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఓ సాక్షి ఎదురుతిరగడంతో, జఫ్ఫారియా వక్ఫ్ ఉద్యోగి అయోమయంలో పడిపోయారు.60 మిలియన్ బహ్రెయినీ దినార్ల మొత్తం ఈ క్రమంలో దుర్వినియోగమైనట్లు అభియోగాలున్నాయి.నిందితుడు 16,000 బహ్రెయినీ దినార్స్ లంచం పుచ్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.కాగా, నిందితుడు తన వద్ద నుంచి డబ్బు తీసుకుని కూడా, తాను కోరుకున్న పని చేసి పెట్టలేదని బిజినెస్ విమెన్ ఆరోపించారు.16,000 బహ్రెయినీ దినార్ల మొత్తానికి చెక్ రాసివ్వాల్సిందిగా కోరిన నిందితుడు, దానిపై ఎలాంటి పేరూ లేకుండా చెక్ ఇవ్వాలని తనను ఆదేశించినట్లు బిజినెస్ విమెన్ తెలిపారు. అనుమానితుడి భార్య ఖాతాలోకి ఆ సొమ్ములు వెళ్ళినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









