ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నామన్న బహ్రెయిన్
- August 21, 2021
మనామా: ఆప్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్లో పౌరులందరికీ రక్షణ లభించాలనీ, ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఆప్ఘాన్ పౌరులకు అండగా వుంటుందని ఆవిస్తున్నట్లు బహ్రెయిన్ అభిప్రాయపడింది. ఆప్ఘనిస్తాన్లో ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని బహ్రెయిన్ సూచించింది. మానవత్వ కోణంలో ఆప్ఘాన్ పౌరులకు సాయమందించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి బహ్రెయిన్ పనిచేస్తుందని ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







