మినిస్ట్రి పేరుతో ఫేక్ వెబ్ సైట్లు..అప్రమత్తంగా ఉండాలని సూచన
- August 22, 2021
కువైట్: కొందరు కేటుగాళ్లు మంత్రిత్వ శాఖ అధికార వెబ్ సైట్ల తరహాలోనే నకిలీ వెబ్ సైట్లు రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ పేరుతో బ్యాంక్ వివరాలను అడుగుతున్నారని అలాంటి ఫేక్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫేక్ వెబ్ సైట్ నిర్వాహకుల మాయలో పడి బ్యాంక్ వివరాలను ఇస్తే..బ్యాంక్ లోని నగదును కాజేసే ప్రమాదం ఉందని తెలిపింది. బ్యాంక్ వివరాలను ఆన్ లైన్ ద్వారా షేర్ చేసుకోవద్దని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







