అబుదాబీ అవార్డులను అందించిన మహమ్మద్ బిన్ జాయెద్
- March 13, 2016
ఆరుగురు ఎక్స్ట్రార్డినరీ ప్రముఖులకు ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలకు గుర్తింపుగా అవార్డులతో ఘనంగా సత్కరించారు క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. అబుదాబీ అభివృద్ధిలో తమదైన ప్రత్యేకతను చాటుకున్న ఎనిమిది మందికి ఈ అవార్డులను అందించడం జరిగింది. అవార్డుల్ని గెలుచుకున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు మహమ్మద్ బిన్ జాయెద్. 2005లో అబుదాబీ అవార్డ్స్ ప్రారంభించబడ్డాయి. ఇప్పటివరకు 71 మందికి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డుల్ని ప్రారంభించినప్పటినుంచి సుమారు 100,000 మంది అవార్డుల కోసం పోటీ పడుతూ వస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







