విద్యార్ధినులు, జర్నలిస్టులకు ఖతార్ బాసట..అఫ్గన్ నుంచి తరలింపు
- August 22, 2021
దోహా: అఫ్గనిస్తాన్ శరణార్ధులను ఆదుకునేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ఖతార్ స్పష్టం చేసింది. ప్రాణభయంతో ఇతర దేశాలకు వెళ్తున్న వారి కోసం విమాన సర్వీసులను కొనసాగించనున్నట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా గత 72 గంటల్లో 300 చదువుకునే ఆడపిల్లలు, 200 మంది మీడియా రంగానికి చెందిన వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించినట్లు తెలిపింది. వారిలో చాలా మంది తమ కుటుంబాలతో సురక్షితంగా సౌకర్యమైన వసతిలో ఉన్నారని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







