రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ మార్పు
- June 04, 2015
రమదాన్ సందర్భంగా స్కూల్ టైమింగ్స్లో మార్పుల్ని సూచిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మండుతున్న ఎండల కారణంగా 30 నిమిషాల పాటు స్కూల్ టైమింగ్స్ని తగ్గించారు.ఇది ఈ విద్యా సంవత్సరం వరకు అమల్లో వుంటుంది.దాంతోపాటుగా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కూల్ అసెంబ్లీ వంటివాటిని రద్దు చేయడం వంటి అంశాల్ని పేర్కొన్నారు సర్క్యులర్లో. ఇది కాకుండా రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ని ఉదయం 8.30 నిమిసాలనుండి మధ్యాహ్నం 1.30 వరకూ మాత్రమే ఉండేలా ఫిక్స్ చేశారు.రమదాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ వ్యవహరించాలని కూడా సర్క్యులర్లో విజ్ఞప్తి చేశారు.పవిత్ర రమదాన్ మాసం జూన్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జులై 2తో విద్యా సంవత్సరం ముగియనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









