రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ మార్పు
- June 04, 2015
రమదాన్ సందర్భంగా స్కూల్ టైమింగ్స్లో మార్పుల్ని సూచిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మండుతున్న ఎండల కారణంగా 30 నిమిషాల పాటు స్కూల్ టైమింగ్స్ని తగ్గించారు.ఇది ఈ విద్యా సంవత్సరం వరకు అమల్లో వుంటుంది.దాంతోపాటుగా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కూల్ అసెంబ్లీ వంటివాటిని రద్దు చేయడం వంటి అంశాల్ని పేర్కొన్నారు సర్క్యులర్లో. ఇది కాకుండా రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ని ఉదయం 8.30 నిమిసాలనుండి మధ్యాహ్నం 1.30 వరకూ మాత్రమే ఉండేలా ఫిక్స్ చేశారు.రమదాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ వ్యవహరించాలని కూడా సర్క్యులర్లో విజ్ఞప్తి చేశారు.పవిత్ర రమదాన్ మాసం జూన్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జులై 2తో విద్యా సంవత్సరం ముగియనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









