రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ మార్పు
- June 04, 2015
రమదాన్ సందర్భంగా స్కూల్ టైమింగ్స్లో మార్పుల్ని సూచిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. మండుతున్న ఎండల కారణంగా 30 నిమిషాల పాటు స్కూల్ టైమింగ్స్ని తగ్గించారు.ఇది ఈ విద్యా సంవత్సరం వరకు అమల్లో వుంటుంది.దాంతోపాటుగా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్కూల్ అసెంబ్లీ వంటివాటిని రద్దు చేయడం వంటి అంశాల్ని పేర్కొన్నారు సర్క్యులర్లో. ఇది కాకుండా రమదాన్ నెలలో స్కూల్ టైమింగ్స్ని ఉదయం 8.30 నిమిసాలనుండి మధ్యాహ్నం 1.30 వరకూ మాత్రమే ఉండేలా ఫిక్స్ చేశారు.రమదాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి తల్లిదండ్రులు, స్కూల్ స్టాఫ్ వ్యవహరించాలని కూడా సర్క్యులర్లో విజ్ఞప్తి చేశారు.పవిత్ర రమదాన్ మాసం జూన్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జులై 2తో విద్యా సంవత్సరం ముగియనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







