హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్గా ఎం.ఎస్ రామచంద్రరావు
- August 27, 2021
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్గా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ హిమకోహ్లీ... సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమైన నేపథ్యంలో... ఎం.ఎస్ రామచంద్రరావుకు ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు.హైకోర్టులో అత్యంత సీనియర్ కావడంతో ఇన్చార్జ్ చీఫ్ జస్టిస్గా ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.
తాజా వార్తలు
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు









