స్కూళ్ళ రీ-ఓపెన్: అబుధాబి వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కోవిడ్ పరీక్షలు
- August 28, 2021
అబుధాబి: స్కూళ్ళు తెరచుకోనున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో విద్యార్థులు పిసిఆర్ పరీక్షల కోసం టెస్టింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రాల వద్ద కుటుంబాలు బారులు తీరడం జరిగింది. పొడుగాటి లైన్లు అక్కడి రద్దీని చెప్పకనే చెబుతున్నాయి.అబుధాబి స్కూళ్ళలోని ప్రైవేటు స్కూల్ విద్యార్థులంతా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుందని అథారిటీస్ స్పష్టం చేశాయి. వ్యాక్సినేషన్ పొందిన, వ్యాక్సినేషన్ పొందాల్సిన వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







