స్కూళ్ళ రీ-ఓపెన్: అబుధాబి వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కోవిడ్ పరీక్షలు
- August 28, 2021
అబుధాబి: స్కూళ్ళు తెరచుకోనున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో విద్యార్థులు పిసిఆర్ పరీక్షల కోసం టెస్టింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రాల వద్ద కుటుంబాలు బారులు తీరడం జరిగింది. పొడుగాటి లైన్లు అక్కడి రద్దీని చెప్పకనే చెబుతున్నాయి.అబుధాబి స్కూళ్ళలోని ప్రైవేటు స్కూల్ విద్యార్థులంతా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుందని అథారిటీస్ స్పష్టం చేశాయి. వ్యాక్సినేషన్ పొందిన, వ్యాక్సినేషన్ పొందాల్సిన వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









