పెరగనున్న సౌదీ డెయిరీ ఉత్పత్తుల ధరలు
- August 31, 2021
మనామా: సౌదీ అరేబియాకి చెందిన డైరీ ప్రోడక్టుల ధరలు బహ్రెయిన్లో పెరగనున్నాయి. వాటిపై సబ్సిడీలను క్యాబినెట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. సౌదీ డెయిరీ కంపెనీల నుంచి తమకు సమాచారం వచ్చిందనీ, కొన్ని ప్రోడక్టుల ధరలు 30 నుంచి 50 శాతం పెరగనున్నాయని దుకాణాల యజమానులు చెబుతున్నారు. 170 గ్రాముల యోగర్ట్ ధర 100 ఫిల్స్కి ప్రస్తుతం బహ్రెయిన్లో అమ్ముడవుతుండగా, ఇకపై దాని ధర 150 ఫిల్స్కి చేరుకోనుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









