పెరగనున్న సౌదీ డెయిరీ ఉత్పత్తుల ధరలు
- August 31, 2021
మనామా: సౌదీ అరేబియాకి చెందిన డైరీ ప్రోడక్టుల ధరలు బహ్రెయిన్లో పెరగనున్నాయి. వాటిపై సబ్సిడీలను క్యాబినెట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. సౌదీ డెయిరీ కంపెనీల నుంచి తమకు సమాచారం వచ్చిందనీ, కొన్ని ప్రోడక్టుల ధరలు 30 నుంచి 50 శాతం పెరగనున్నాయని దుకాణాల యజమానులు చెబుతున్నారు. 170 గ్రాముల యోగర్ట్ ధర 100 ఫిల్స్కి ప్రస్తుతం బహ్రెయిన్లో అమ్ముడవుతుండగా, ఇకపై దాని ధర 150 ఫిల్స్కి చేరుకోనుంది.
తాజా వార్తలు
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!









