పెరగనున్న సౌదీ డెయిరీ ఉత్పత్తుల ధరలు
- August 31, 2021
మనామా: సౌదీ అరేబియాకి చెందిన డైరీ ప్రోడక్టుల ధరలు బహ్రెయిన్లో పెరగనున్నాయి. వాటిపై సబ్సిడీలను క్యాబినెట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. సౌదీ డెయిరీ కంపెనీల నుంచి తమకు సమాచారం వచ్చిందనీ, కొన్ని ప్రోడక్టుల ధరలు 30 నుంచి 50 శాతం పెరగనున్నాయని దుకాణాల యజమానులు చెబుతున్నారు. 170 గ్రాముల యోగర్ట్ ధర 100 ఫిల్స్కి ప్రస్తుతం బహ్రెయిన్లో అమ్ముడవుతుండగా, ఇకపై దాని ధర 150 ఫిల్స్కి చేరుకోనుంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







