ఒమర్ అల్ శిశానీ మృతి
- March 15, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ అగ్రనేత 'ఒమర్ ది చెచెన్గా గుర్తింపు పొందిన ఒమర్ అల్ శిశానీ మృతిచెందినట్టు పెంటగాన్ ప్రకటించింది. ఈశాన్య సిరియా భాగంలో ఉగ్రవాద సంస్థల స్థావరాలపై అమెరికా నేతృత్వంలో జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన శిశానీ మృతిచెందాడని తాము విశ్వసిస్తున్నామని పెంటగాన్ అధికార ప్రతినిధి నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ అన్నారు. చాలా రోజుల క్రితమే శివానీ వైద్యపరంగా మృతిచెందిన శిశానీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న సిరిమాలోని మానవహక్కుల పరిశీలక బృందం పేరక్కొంది. ఇదిలా ఉండగా శిశానీని మోస్ట్ వాంటెడ్ టెర్రిస్టుగా వాషింగ్టన్ ప్రకటించింది.అంతేకాకుండా అతని తలపై 5 మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమతి ప్రకటించిన విషయం విదితమే..
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









