భారత కార్మికుల పాత్రను కొనియాడిన బహ్రెయిన్ మినిస్టర్
- September 02, 2021
మనామా: లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ అలాగే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ జమిల్ బిన్ మొహమ్మద్ అలి హుమైదాన్, భారత విదేశాంగ శాఖ అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి. మురళీధరన్కి తమ దేశంలో వర్క్ఫోర్స్కి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అందిస్తున్న భద్రత, సౌకర్యాల విషయమై వివరించారు. భారత కార్మికులు, బహ్రెయిన్ అభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి కూడా తెలియజేశారు. ఇరువురి మధ్యా జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. కరోనా నేపథ్యంలో బహ్రెయిన్, తమ వర్క్ ఫోర్స్కి కల్పించిన సౌకర్యాల పట్ల మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. మురళీధరన్ సైతం, బహ్రెయిన్కి అభినందనలు తెలిపారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







