మిడ్ 2022 నాటికి 250K ఔన్సుల గోల్డ్, సిల్వర్ ఉత్పత్తికి కసరత్తు
- September 03, 2021
సౌదీ: 2022 మధ్య కాలం నాటికి రెండు మేజర్ గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని సౌదీ అరేబియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. మక్కా పరిధిలోని అల్ ఖుర్మా గవర్నరేట్ లోని మన్సౌరా& మసారా SR3.3 బిలియన్ల విలువైన గోల్డ్ ప్రాజెక్ట్ లో 250,000 ఔన్సుల గోల్డ్, సిల్వర్ ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఈ మైన్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ కార్మికుల సంఖ్య 4,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో స్థానికుల రేటు 20 శాతంగా ఉంది. అయితే..అపరేషన్ దశలో మాత్రం కార్మికుల సంఖ్య 900కి చేరుకుంటుందని, ఆ సమయానికి స్థానిక కార్మికుల రేటు 49 శాతంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే..గోల్డ్ మైనింగ్ లో అత్యాధునికత సాంకేతికతగా చెప్పుకునే ఆటోక్లేవ్ టెక్నాలజీని గోల్డ్ ప్రాసెస్ లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..









