మిడ్ 2022 నాటికి 250K ఔన్సుల గోల్డ్, సిల్వర్ ఉత్పత్తికి కసరత్తు
- September 03, 2021
సౌదీ: 2022 మధ్య కాలం నాటికి రెండు మేజర్ గోల్డ్ మైన్స్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని సౌదీ అరేబియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. మక్కా పరిధిలోని అల్ ఖుర్మా గవర్నరేట్ లోని మన్సౌరా& మసారా SR3.3 బిలియన్ల విలువైన గోల్డ్ ప్రాజెక్ట్ లో 250,000 ఔన్సుల గోల్డ్, సిల్వర్ ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఈ మైన్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ కార్మికుల సంఖ్య 4,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో స్థానికుల రేటు 20 శాతంగా ఉంది. అయితే..అపరేషన్ దశలో మాత్రం కార్మికుల సంఖ్య 900కి చేరుకుంటుందని, ఆ సమయానికి స్థానిక కార్మికుల రేటు 49 శాతంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే..గోల్డ్ మైనింగ్ లో అత్యాధునికత సాంకేతికతగా చెప్పుకునే ఆటోక్లేవ్ టెక్నాలజీని గోల్డ్ ప్రాసెస్ లో వినియోగిస్తున్నట్లు వివరించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









