ఏడు ప్రైవేటు స్కూళ్ళను ప్రారంభించిన షార్జా
- September 05, 2021
షార్జా: 2021-22 విద్యా సంవత్సరంలో ఏడు కొత్త స్కూళ్ళను షార్జా ప్రారంభించింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిల్లో ఒకటి ఆస్ట్రేలియన్ కరికులమ్తో ఏర్పాటు చేయడం జరిగింది. మంతినా అమెరికన్ ప్రైవేట్ స్కూల్,దర్బ్ అల్ సాదా ప్రైవట్ స్కూల్, విక్టోరియా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ మదీనా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ సిద్రా ప్రైవేట్ స్కూల్, గల్ఫ్ అమెరికన్ ప్రైవేట్ స్కూల్ మరియు షైపాత్ సైబిస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్.. కొత్తగా ఏర్పాటైన స్కూళ్ళు. ఆయా స్కూళ్ళను పూర్తిస్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. కిండర్ గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకు ఆయా స్కూళ్ళలో విద్యార్థులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









