ఏడు ప్రైవేటు స్కూళ్ళను ప్రారంభించిన షార్జా
- September 05, 2021
షార్జా: 2021-22 విద్యా సంవత్సరంలో ఏడు కొత్త స్కూళ్ళను షార్జా ప్రారంభించింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిల్లో ఒకటి ఆస్ట్రేలియన్ కరికులమ్తో ఏర్పాటు చేయడం జరిగింది. మంతినా అమెరికన్ ప్రైవేట్ స్కూల్,దర్బ్ అల్ సాదా ప్రైవట్ స్కూల్, విక్టోరియా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ మదీనా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్, అల్ సిద్రా ప్రైవేట్ స్కూల్, గల్ఫ్ అమెరికన్ ప్రైవేట్ స్కూల్ మరియు షైపాత్ సైబిస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్.. కొత్తగా ఏర్పాటైన స్కూళ్ళు. ఆయా స్కూళ్ళను పూర్తిస్థాయిలో అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. కిండర్ గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకు ఆయా స్కూళ్ళలో విద్యార్థులకు అవకాశం వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









