నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా
- September 05, 2021
సౌదీ అరేబియా: సౌదీ జలాల కాలుష్యానికి కారకులయ్యే వ్యక్తులు లేదా సంస్థలకు 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. ప్రమాదకర వస్తువుల్ని సౌదీ జలాల్లో పారవేయడం వంటివి కాలుష్యానికి కారకాలుగా పరిగణిస్తారు. బీచ్లను పాడు చేయడం, తవ్వకాలు, తవ్విన వాటిని నింపెయ్యడం.. వంటివాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. మెరైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విధానాలకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









