నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా
- September 05, 2021
సౌదీ అరేబియా: సౌదీ జలాల కాలుష్యానికి కారకులయ్యే వ్యక్తులు లేదా సంస్థలకు 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. ప్రమాదకర వస్తువుల్ని సౌదీ జలాల్లో పారవేయడం వంటివి కాలుష్యానికి కారకాలుగా పరిగణిస్తారు. బీచ్లను పాడు చేయడం, తవ్వకాలు, తవ్విన వాటిని నింపెయ్యడం.. వంటివాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. మెరైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విధానాలకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- IPL 2026: పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
- ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
- సింగపూర్లో మంత్రి లోకేష్..
- హనుమ జయంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
- మలేషియాలో ఘనంగా 'ఎన్టీఆర్ సజీవ చరిత్ర' పుస్తకావిష్కరణ
- రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- మచిలీపట్నం అభివృద్ధి అంశాల పై కేంద్ర కార్యదర్శితో ఎంపీ బాలశౌరి సమావేశం
- మాజీ IPS భార్య హత్య కేసులో కీలక పరిణామం..









