నీటి కాలుష్యం: 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా
- September 05, 2021
సౌదీ అరేబియా: సౌదీ జలాల కాలుష్యానికి కారకులయ్యే వ్యక్తులు లేదా సంస్థలకు 20 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం వుంది. ప్రమాదకర వస్తువుల్ని సౌదీ జలాల్లో పారవేయడం వంటివి కాలుష్యానికి కారకాలుగా పరిగణిస్తారు. బీచ్లను పాడు చేయడం, తవ్వకాలు, తవ్విన వాటిని నింపెయ్యడం.. వంటివాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. మెరైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విధానాలకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







