ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్వేస్
- September 06, 2021
కువైట్: కువైట్ ఎయిర్ వేస్, భారతదేశంలోని పలు డెస్టినేషన్ల నుంచి నేరుగా కువైట్కి విమానాలు నడపనుంది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 7 నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడుస్తాయి. చెన్నై మరియు ముంబై నుంచి నడిచే ఈ విమానాల్లో టికెట్ల ధరలు ఒక వైపుకు 590 కువైటీ దినార్లు ఉంటుంది. కొచ్చిన్, ఢిల్లీ నుంచి కూడా ఇదే స్థాయిలో ధరలు ఉండొచ్చు.
తాజా వార్తలు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!









