ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్వేస్
- September 06, 2021
కువైట్: కువైట్ ఎయిర్ వేస్, భారతదేశంలోని పలు డెస్టినేషన్ల నుంచి నేరుగా కువైట్కి విమానాలు నడపనుంది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 7 నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడుస్తాయి. చెన్నై మరియు ముంబై నుంచి నడిచే ఈ విమానాల్లో టికెట్ల ధరలు ఒక వైపుకు 590 కువైటీ దినార్లు ఉంటుంది. కొచ్చిన్, ఢిల్లీ నుంచి కూడా ఇదే స్థాయిలో ధరలు ఉండొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విజయవంతంగా తలసేమియా రన్
- ఈస్ట్ బెంగళూరులో సమగ్ర మహిళలు-శిశు ఆసుపత్రిని ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్-30 మే 31 వరకు పొడిగింపు
- సౌదీ అరేబియాలో ఘనంగా టీడీపీ ‘మినీ మహానాడు’
- డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- పవన్ కళ్యాణ్ను కలిసిన ప్రధాని మోదీ..
- ప్రధాని మోదీ ఆత్మీయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ









