ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్వేస్
- September 06, 2021
కువైట్: కువైట్ ఎయిర్ వేస్, భారతదేశంలోని పలు డెస్టినేషన్ల నుంచి నేరుగా కువైట్కి విమానాలు నడపనుంది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 7 నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడుస్తాయి. చెన్నై మరియు ముంబై నుంచి నడిచే ఈ విమానాల్లో టికెట్ల ధరలు ఒక వైపుకు 590 కువైటీ దినార్లు ఉంటుంది. కొచ్చిన్, ఢిల్లీ నుంచి కూడా ఇదే స్థాయిలో ధరలు ఉండొచ్చు.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!