ఇండియా నుంచి విమానాల్ని పునరుద్ధరించనున్న కువైట్ ఎయిర్వేస్
- September 06, 2021
కువైట్: కువైట్ ఎయిర్ వేస్, భారతదేశంలోని పలు డెస్టినేషన్ల నుంచి నేరుగా కువైట్కి విమానాలు నడపనుంది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ 7 నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడుస్తాయి. చెన్నై మరియు ముంబై నుంచి నడిచే ఈ విమానాల్లో టికెట్ల ధరలు ఒక వైపుకు 590 కువైటీ దినార్లు ఉంటుంది. కొచ్చిన్, ఢిల్లీ నుంచి కూడా ఇదే స్థాయిలో ధరలు ఉండొచ్చు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







