ఇంజినీర్లు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ..
- March 15, 2016
-నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగంగా, నాణ్యతతో జరిగేందుకు కావాల్సిన చర్యల్ని చేపట్టడంపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ హెడ్క్వార్టర్స్లో ఉంటేనే నిర్ణీత సమయంలో పనులు మంచిగా జరుగుతాయని మంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్లకు ఆదేశాలు వెళ్లనున్నట్లు సమాచారం. ఇంజినీర్లు ఒకవేళ తమకు సంబంధించిన హెడ్క్వార్టర్స్లో లేనట్లయితే హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కట్ చేస్తామని కూడా ఆదేశాల్లో హెచ్చరించనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









