ఇంజినీర్లు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ..
- March 15, 2016
-నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగంగా, నాణ్యతతో జరిగేందుకు కావాల్సిన చర్యల్ని చేపట్టడంపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు తమ హెడ్క్వార్టర్స్లో ఉంటేనే నిర్ణీత సమయంలో పనులు మంచిగా జరుగుతాయని మంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్లకు ఆదేశాలు వెళ్లనున్నట్లు సమాచారం. ఇంజినీర్లు ఒకవేళ తమకు సంబంధించిన హెడ్క్వార్టర్స్లో లేనట్లయితే హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) కట్ చేస్తామని కూడా ఆదేశాల్లో హెచ్చరించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







