ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన సౌదీ అరేబియా
- September 08, 2021
సౌదీ: యూఏఈ, అర్జెంటీననా మరియు సౌతాఫ్రికాలపై వున్న ఎంట్రీ బ్యాన్ని ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8 నుంచి సౌదీ పౌరులు పై మూడు దేశాలకు వెళ్ళేందుకు వీలు కల్పించారు. అయితే, తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు పాటించాల్సి వుంటుంది. వైరస్ వ్యాప్తి ప్రాంతాలకు దూరంగా వుండాలనీ, వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని తమ పౌరులకు సౌదీ అరేబియా సూచించింది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







