బంగారం స్మగ్గ్లింగ్: ఇదో ఖతర్నాక్ ఐడియా...
- September 11, 2021
న్యూ ఢిల్లీ: దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ఉజ్బెకిస్తానీలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని నోటి కుహరంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ విభాగం తెలిపింది.వివరాల్లోకి వెళ్తే..
భారత్ లో బంగారం) ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు చేరుకుంది. అయితే మన దేశంలో కంటే ఇతర దేశాల్లో బంగారం ధరలుచాలా తక్కువగా ఉంటాయి. ఇలా వేరే దేశాలను నుంచి బంగారు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి అవసరం. బంగారం ఎగుమతి, దిగుమతి వ్యవహారం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే కొంత మంది స్మగ్లర్లువాటిని ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకు వెళ్లేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పోలీసులకు చిక్కకుండా తన శరీరాన్ని కూడా సాధనంగా వాడుకుంటున్నారు.ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లు దొరికిపోయారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







