డెవలప్మెంట్ ప్యాకేజీలో భాగంగా నేడు రెండో దశ ప్రాజెక్టుల ప్రకటన
- September 12, 2021యూఏఈ: ఆర్ధికంగా యూఏఈని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రభుత్వం నేడు రెండో దశ ప్రాజెక్టులను ప్రకటించనుంది. రాబోయే 50 సంవత్సరాలలో UAE అభివృద్ధికి దోహదపడేలా రెండవ ప్యాకేజీ ఉండనుంది.
తొలి విడతగా ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీలో ఫ్రీలాన్సర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమకు తాము స్పాన్సర్ చేసుకునేలా వీసాల జారీలో వెసులుబాటును ప్రకటించింది ప్రభుత్వం.
రెండవ ప్యాకేజీ దేశీయ, అంతర్జాతీయ రంగంలో దేశ వృద్ధికి తోడ్పడేలా వ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట