డెవలప్మెంట్ ప్యాకేజీలో భాగంగా నేడు రెండో దశ ప్రాజెక్టుల ప్రకటన
- September 12, 2021
యూఏఈ: ఆర్ధికంగా యూఏఈని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రభుత్వం నేడు రెండో దశ ప్రాజెక్టులను ప్రకటించనుంది. రాబోయే 50 సంవత్సరాలలో UAE అభివృద్ధికి దోహదపడేలా రెండవ ప్యాకేజీ ఉండనుంది.
తొలి విడతగా ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీలో ఫ్రీలాన్సర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమకు తాము స్పాన్సర్ చేసుకునేలా వీసాల జారీలో వెసులుబాటును ప్రకటించింది ప్రభుత్వం.
రెండవ ప్యాకేజీ దేశీయ, అంతర్జాతీయ రంగంలో దేశ వృద్ధికి తోడ్పడేలా వ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







