డెవలప్మెంట్ ప్యాకేజీలో భాగంగా నేడు రెండో దశ ప్రాజెక్టుల ప్రకటన
- September 12, 2021
యూఏఈ: ఆర్ధికంగా యూఏఈని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రభుత్వం నేడు రెండో దశ ప్రాజెక్టులను ప్రకటించనుంది. రాబోయే 50 సంవత్సరాలలో UAE అభివృద్ధికి దోహదపడేలా రెండవ ప్యాకేజీ ఉండనుంది.
తొలి విడతగా ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీలో ఫ్రీలాన్సర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమకు తాము స్పాన్సర్ చేసుకునేలా వీసాల జారీలో వెసులుబాటును ప్రకటించింది ప్రభుత్వం.
రెండవ ప్యాకేజీ దేశీయ, అంతర్జాతీయ రంగంలో దేశ వృద్ధికి తోడ్పడేలా వ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









