30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్

- September 13, 2021 , by Maagulf
30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్

మనామా: సోషల్, ఎకనమిక్ మరియు సెక్యూరిటీ కోణాల్లో ఆలోచించి, 30 మందికి జైలు శిక్షను మార్చి, ప్రత్యామ్నాయ శిక్షలను ఖరారు చేశారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం, అసలు శిక్షను ప్రత్యమ్నాయ శిక్షగా మార్చవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీకి ఇబ్బంది కాని వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు చేస్తారు. దోషులుగా నిర్ధారింపబడ్డవారు పూర్తిస్థాయిలో ఆర్థిక సంబంధమైన చెల్లింపులు చేసెయ్యాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com