నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం
- September 13, 2021
జెడ్డా: కింగ్ సల్మాన్ ఆదివారం పలు రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిల్లో, నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ గవర్నర్గా మాజెద్ బిన్ ముహమ్మద్ అల్ మజ్యెద్ని నియమిస్తూ ఓ ఆర్డర్ కూడా వుంది. బదర్ బిన్ అబ్దుల్ రహమ్మాన్ అల్ ఖైది, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా నియమితులయ్యారు. కాగా, కస్టోడియన్ ఆఫ్ టు హోలీ మాస్క్స్ ప్రైవేట్ ఎఫైర్స్ హెడ్గా వున్న నాజర్ అల్ నఫిసిని ఆ పదవి నుంచి తొలగించి, ఆ పదవిలోకి కొత్తగా అబ్దుల్ అజీజ్ బిన్ ఇబ్రహీం అల్ ఫైసల్ని నియమిస్తూ మరో ఆర్డర్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







