నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం
- September 13, 2021
జెడ్డా: కింగ్ సల్మాన్ ఆదివారం పలు రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిల్లో, నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ గవర్నర్గా మాజెద్ బిన్ ముహమ్మద్ అల్ మజ్యెద్ని నియమిస్తూ ఓ ఆర్డర్ కూడా వుంది. బదర్ బిన్ అబ్దుల్ రహమ్మాన్ అల్ ఖైది, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా నియమితులయ్యారు. కాగా, కస్టోడియన్ ఆఫ్ టు హోలీ మాస్క్స్ ప్రైవేట్ ఎఫైర్స్ హెడ్గా వున్న నాజర్ అల్ నఫిసిని ఆ పదవి నుంచి తొలగించి, ఆ పదవిలోకి కొత్తగా అబ్దుల్ అజీజ్ బిన్ ఇబ్రహీం అల్ ఫైసల్ని నియమిస్తూ మరో ఆర్డర్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









