నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం
- September 13, 2021
జెడ్డా: కింగ్ సల్మాన్ ఆదివారం పలు రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిల్లో, నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ గవర్నర్గా మాజెద్ బిన్ ముహమ్మద్ అల్ మజ్యెద్ని నియమిస్తూ ఓ ఆర్డర్ కూడా వుంది. బదర్ బిన్ అబ్దుల్ రహమ్మాన్ అల్ ఖైది, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా నియమితులయ్యారు. కాగా, కస్టోడియన్ ఆఫ్ టు హోలీ మాస్క్స్ ప్రైవేట్ ఎఫైర్స్ హెడ్గా వున్న నాజర్ అల్ నఫిసిని ఆ పదవి నుంచి తొలగించి, ఆ పదవిలోకి కొత్తగా అబ్దుల్ అజీజ్ బిన్ ఇబ్రహీం అల్ ఫైసల్ని నియమిస్తూ మరో ఆర్డర్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









