నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ కొత్త గవర్నర్ నియామకం
- September 13, 2021
జెడ్డా: కింగ్ సల్మాన్ ఆదివారం పలు రాయల్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిల్లో, నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ గవర్నర్గా మాజెద్ బిన్ ముహమ్మద్ అల్ మజ్యెద్ని నియమిస్తూ ఓ ఆర్డర్ కూడా వుంది. బదర్ బిన్ అబ్దుల్ రహమ్మాన్ అల్ ఖైది, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్గా నియమితులయ్యారు. కాగా, కస్టోడియన్ ఆఫ్ టు హోలీ మాస్క్స్ ప్రైవేట్ ఎఫైర్స్ హెడ్గా వున్న నాజర్ అల్ నఫిసిని ఆ పదవి నుంచి తొలగించి, ఆ పదవిలోకి కొత్తగా అబ్దుల్ అజీజ్ బిన్ ఇబ్రహీం అల్ ఫైసల్ని నియమిస్తూ మరో ఆర్డర్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







