30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్
- September 13, 2021
మనామా: సోషల్, ఎకనమిక్ మరియు సెక్యూరిటీ కోణాల్లో ఆలోచించి, 30 మందికి జైలు శిక్షను మార్చి, ప్రత్యామ్నాయ శిక్షలను ఖరారు చేశారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం, అసలు శిక్షను ప్రత్యమ్నాయ శిక్షగా మార్చవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీకి ఇబ్బంది కాని వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు చేస్తారు. దోషులుగా నిర్ధారింపబడ్డవారు పూర్తిస్థాయిలో ఆర్థిక సంబంధమైన చెల్లింపులు చేసెయ్యాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







