30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్
- September 13, 2021
మనామా: సోషల్, ఎకనమిక్ మరియు సెక్యూరిటీ కోణాల్లో ఆలోచించి, 30 మందికి జైలు శిక్షను మార్చి, ప్రత్యామ్నాయ శిక్షలను ఖరారు చేశారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం, అసలు శిక్షను ప్రత్యమ్నాయ శిక్షగా మార్చవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీకి ఇబ్బంది కాని వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు చేస్తారు. దోషులుగా నిర్ధారింపబడ్డవారు పూర్తిస్థాయిలో ఆర్థిక సంబంధమైన చెల్లింపులు చేసెయ్యాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









