30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్
- September 13, 2021
మనామా: సోషల్, ఎకనమిక్ మరియు సెక్యూరిటీ కోణాల్లో ఆలోచించి, 30 మందికి జైలు శిక్షను మార్చి, ప్రత్యామ్నాయ శిక్షలను ఖరారు చేశారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం, అసలు శిక్షను ప్రత్యమ్నాయ శిక్షగా మార్చవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీకి ఇబ్బంది కాని వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు చేస్తారు. దోషులుగా నిర్ధారింపబడ్డవారు పూర్తిస్థాయిలో ఆర్థిక సంబంధమైన చెల్లింపులు చేసెయ్యాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







