ఆత్మాహుతి దాడులు : నైజీరియా
- March 16, 2016
: నైజీరియాలోని మైదుగురి శివార్లలోని ఓ మసీదులో బుధవారం వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఓ మహిళ మసీదు లోపల ఆత్మాహుతి దాడి చేసింది. దీంతో తామంతా భయంతో పరుగులు తీస్తుండగా.. మరో మహిళ తనను తాను పేల్చేసుకుందని ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.బొకొహరమ్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







