ఆత్మాహుతి దాడులు : నైజీరియా
- March 16, 2016
: నైజీరియాలోని మైదుగురి శివార్లలోని ఓ మసీదులో బుధవారం వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఓ మహిళ మసీదు లోపల ఆత్మాహుతి దాడి చేసింది. దీంతో తామంతా భయంతో పరుగులు తీస్తుండగా.. మరో మహిళ తనను తాను పేల్చేసుకుందని ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.బొకొహరమ్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







