ఒమన్లో భారత రాయబారిగా అమిత్ నారంగ్ నియామకం
- September 16, 2021
న్యూ ఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అమిత్ నారంగ్, ఒమన్లో భారత రాయబారిగా నియమితులయ్యారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఒమన్లో భారత రాయబారిగా మను మహావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇకపై రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ హై కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









