ఎక్స్పో 2020 దుబాయ్: టిక్కెట్ కలిగి, వ్యాక్సిన్ పొందనివారికి ఉచిత పిసిఆర్ టెస్ట్
- September 16, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ విషయంలో కోవిడ్ సేఫ్టీకి ప్రధాన్యతనిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరగనుంది. మిలియన్ల సంఖ్యలో విజిటర్స్, ఈ ఎక్స్పోలో పాల్గొనే అవకాశం వుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారు లేదా, వ్యాక్సిన్ పొందకపోతే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (75 గంటల ముందు తీసుకున్న నెగెటివ్ రిజల్ట్ టెస్ట్) తప్పనిసరిగా కలిగి వుండాలి.. 18 ఏళ్ళ వయసు పైబడినవారు ఎక్స్పో సందర్శించాలంటే. సిటీ వ్యాప్తంగా పెద్దయెత్తున టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఆ వివరాల్ని ఎక్స్పో వెబ్సైట్లో పేర్కొంటున్నారు. సందర్శకుల వద్ద ఎక్స్పో టిక్కెట్ వుంటే, ఉచితంగా పిసిఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎక్స్పో మరియు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్ స్టాఫ్కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కూడా వ్యాక్సినేషన్ పొందాల్సిందే. ఇండోర్ అలాగే ఔట్ డోర్ వెన్యూలలో ఫేస్ మాస్కులు తప్పనిసరి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వుంటుంది. శానిటైజేషన్ స్టేషన్లనూ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









