80% మందికి రెండు డోసుల వ్యాక్సిన్
- September 17, 2021
యూఏఈ: యూఏఈలో దాదాపు 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 83,410 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 19.2 మిలియన్లకు చేరుకుందని స్పష్టం చేసింది. అంటే ప్రతి వంద మందికి 194.60 రేటు చొప్పున వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగినట్లని వివరించింది. ఇదిలాఉంటే...సెప్టెంబర్ 16 నాటికి, యూఏఈ జనాభాలో 91.32 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును అందుకున్నారని...80.29 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రకటించింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







