80% మందికి రెండు డోసుల వ్యాక్సిన్
- September 17, 2021
యూఏఈ: యూఏఈలో దాదాపు 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 83,410 డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 19.2 మిలియన్లకు చేరుకుందని స్పష్టం చేసింది. అంటే ప్రతి వంద మందికి 194.60 రేటు చొప్పున వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగినట్లని వివరించింది. ఇదిలాఉంటే...సెప్టెంబర్ 16 నాటికి, యూఏఈ జనాభాలో 91.32 శాతం మంది కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును అందుకున్నారని...80.29 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









