అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేదు
- September 18, 2021
అబుధాబి: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేకుండానే హోం క్వారంటైన్కి అనుమతిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయినవారికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఆదివారం, సెప్టెంబర్ 19 నుంచి ఈ వెసులుబాటు అమల్లో వుంటుంది. పాజిటివ్ వచ్చినవారు మాత్రం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ ధరించాల్సిందే. హోం క్వారంటైన్, టెస్టింగ్ షెడ్యూల్స్ వంటివాటి విషయంలో ఇదివరకటి నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







