అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేదు
- September 18, 2021
అబుధాబి: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేకుండానే హోం క్వారంటైన్కి అనుమతిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయినవారికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఆదివారం, సెప్టెంబర్ 19 నుంచి ఈ వెసులుబాటు అమల్లో వుంటుంది. పాజిటివ్ వచ్చినవారు మాత్రం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ ధరించాల్సిందే. హోం క్వారంటైన్, టెస్టింగ్ షెడ్యూల్స్ వంటివాటి విషయంలో ఇదివరకటి నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!









