అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేదు
- September 18, 2021అబుధాబి: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ అవసరం లేకుండానే హోం క్వారంటైన్కి అనుమతిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయినవారికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఆదివారం, సెప్టెంబర్ 19 నుంచి ఈ వెసులుబాటు అమల్లో వుంటుంది. పాజిటివ్ వచ్చినవారు మాత్రం తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రిస్ట్ బ్యాండ్ ధరించాల్సిందే. హోం క్వారంటైన్, టెస్టింగ్ షెడ్యూల్స్ వంటివాటి విషయంలో ఇదివరకటి నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..