దోహాలో ఘనంగా వినాయక నిమజ్జనం..

- September 19, 2021 , by Maagulf
దోహాలో ఘనంగా వినాయక నిమజ్జనం..

దోహా: ఖతార్ లోని అల్ అలీ కంపెనీలో గత 11 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు చేస్తున్నారు.ప్రతి సంవత్సరంలాగే ఘనంగా జరిపించి శనివారం నాడు నిమజ్జనంచేసినట్టు నిర్వాహకులు సుందరగిరిశంకర్ గౌడ్, మహేందర్, మధు, రాజు,రాములు, ఎల్లయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి గణేషుడిని నిమజ్జనం చేయడం జరిగింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com