రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
- September 19, 2021
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధరకు అమ్మకం జరిగింది. బాలాపూర్ లడ్డూ ను ఈ సారి కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
ఏకంగా రూ. 18.90 లక్షల ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక బాలాపూర్ లడ్డు గెలుచుకున్న అనంతరం.. రమేష్ యాదవ్ మీడియా తో మాట్లాడారు. బాలాపూర్ లడ్డు ను గెలుచు కోవడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ గెలుచుకున్న బాలాపూర్ లడ్డు ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని స్పష్టం చేశారు రమేష్ యాదవ్. 2019 వేలం కంటే లక్షా 30 వేల రూపాయలు ఈ సారి ఎక్కువ ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక లడ్డూ వేలం పాట అనంతరం.. బాలాపూర్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







