రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
- September 19, 2021
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధరకు అమ్మకం జరిగింది. బాలాపూర్ లడ్డూ ను ఈ సారి కడప జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు.
ఏకంగా రూ. 18.90 లక్షల ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక బాలాపూర్ లడ్డు గెలుచుకున్న అనంతరం.. రమేష్ యాదవ్ మీడియా తో మాట్లాడారు. బాలాపూర్ లడ్డు ను గెలుచు కోవడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ గెలుచుకున్న బాలాపూర్ లడ్డు ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తానని స్పష్టం చేశారు రమేష్ యాదవ్. 2019 వేలం కంటే లక్షా 30 వేల రూపాయలు ఈ సారి ఎక్కువ ధర పలికింది బాలాపూర్ లడ్డూ. ఇక లడ్డూ వేలం పాట అనంతరం.. బాలాపూర్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ సభ్యులు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









