ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
- March 16, 2016ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్రూర జంతువుల్లా ప్రవరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా సిరియాకు చెందిన ఓ యువకుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతని నోరు కుట్టేసి వూరేగించారు. సిరియాలోని డెయిర్ ఎజ్జోర్ నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. సిరియాకి చెందిన ఓ యువకుడు కుర్దిష్ ఉగ్రవాదులు ఈ నగరానికి వస్తున్నారని డెయిర్ ఎజ్జోర్లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. ఇది తెలుసుకున్న ఐసిస్ జిహాదీలు అతన్ని అదుపులోకి తీసుకుని నోటిని కుట్టి.. ఆ తర్వాత బంధించి నగరంలో వూరేగించారు.ఐసిస్ ఇలాంటి ఘటనలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదు. ఐఎస్ ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు డెయిర్ ఎజ్జోర్ నగరానికి 70 కి.మీలు దూరంలో ఉన్న అబు కషబ్ గ్రామాల్లో కుర్దిష్, యాజిది బలగాలు ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో ఘటనలకు తెగబడ్డాయి.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్