పూరి జగన్నాథ్-నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో
- March 16, 2016పూరి జగన్నాథ్-నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి 'రీమిక్స్ ' అనే టైటిల్ పెట్టె ఆలోచలనో పూరి ఉన్నాడని తెలుస్తుంది. మే మొదటివారం లో చిత్రాన్ని సెట్స్ ఫైకి తీసుకొచ్చి , దసరా కు ప్రేక్షకుల ముందుకు వచ్చేల ప్లాన్ చేస్తున్నారు.కృష్ణ గాడి ప్రేమ గాధ ఫేం మెహరీన్ ను హీరోయిన్ గా తీసుకొనే ఆలోచలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







