త్వరలో దుబాయ్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్ టవర్
- September 25, 2021
దుబాయ్: 50 అంతస్తుల టవర్ దుబాయ్లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ పీస్గా నిర్మితం కానుంది. క్లాత్స్పిన్ టవర్గా దీనికి నామకరణం చేయనున్నారు. 2026 నాటికే దీన్ని అందుబాటులోకి తెస్తారు. 170 మీటర్ల ఎత్తులో క్లాత్ స్పిన్ ఆకారంలో దీన్ని రూపొందిస్తారు. ఇజ్రాయెలీ ఆర్టిస్ట్ జైగో దీనికి రూపకల్పన చేయనున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







