కువైట్ నుంచి వెళ్లిపోయిన వలసదారుల్లో భారతీయులే అత్యధికం
- September 26, 2021కువైట్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో కువైట్ విడిచి వెళ్ళిన వలసదారుల్లో భారతీయులే అధికంగా వున్నారు. కువైట్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 21,341 మంది భారీయులు కువైట్ లేబర్ మార్కెట్ని 2021 తొలి క్వార్టర్లో విడిచి వెళ్ళారు. ఆ తర్వతి స్థానం ఈజిప్టియన్లది (11135). మూడో స్థానంలో బంగ్లాదేశీయులు (6,136) వున్నారు. కాగా, డొమెస్టిక్ వర్కర్స్ విబాగంలోనూ భారతీయులే ఫస్ట్ ప్లేస్. ఈ విభాగంలో కువైట్ వదిలి వెళ్ళిన భారతీయుల సంఖ్య 10169. ప్రైవేట్ సెక్టార్ విషయానికొస్తే, 1250 మంది పాకిస్తానీలు, కువైట్ విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు