కువైట్ నుంచి వెళ్లిపోయిన వలసదారుల్లో భారతీయులే అత్యధికం
- September 26, 2021
కువైట్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో కువైట్ విడిచి వెళ్ళిన వలసదారుల్లో భారతీయులే అధికంగా వున్నారు. కువైట్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 21,341 మంది భారీయులు కువైట్ లేబర్ మార్కెట్ని 2021 తొలి క్వార్టర్లో విడిచి వెళ్ళారు. ఆ తర్వతి స్థానం ఈజిప్టియన్లది (11135). మూడో స్థానంలో బంగ్లాదేశీయులు (6,136) వున్నారు. కాగా, డొమెస్టిక్ వర్కర్స్ విబాగంలోనూ భారతీయులే ఫస్ట్ ప్లేస్. ఈ విభాగంలో కువైట్ వదిలి వెళ్ళిన భారతీయుల సంఖ్య 10169. ప్రైవేట్ సెక్టార్ విషయానికొస్తే, 1250 మంది పాకిస్తానీలు, కువైట్ విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









