షహీన్ తుపాను: నార్త్ అల్ బతినాలో స్కూళ్ళ పునఃప్రారంభం
- October 09, 2021
మస్కట్: అక్టోబర్ 10 నుంచి నార్త్ అల్ బతినా గవర్నరేట్లో స్కూళ్ళు తిరిగి ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. షహీన్ తుపాను నేపథ్యంలో స్కూళ్ళను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా, మెజార్టీ స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా వున్న దరిమిలా, వాటికి అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. విలాయత్స్ ఆఫ్ సువైక్ మరియు ఖబౌరాలో మాత్రం స్కూళ్ళు తెరవడంలేదు. భౌతికంగా స్కూళ్ళకు హాజరు కాలేకపోయినవారి విషయంలో స్కూళ్ళ ప్రిన్సిపల్స్ తగు విధంగా న్యాయం చేయాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









