షహీన్ తుపాను: నార్త్ అల్ బతినాలో స్కూళ్ళ పునఃప్రారంభం
- October 09, 2021
మస్కట్: అక్టోబర్ 10 నుంచి నార్త్ అల్ బతినా గవర్నరేట్లో స్కూళ్ళు తిరిగి ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. షహీన్ తుపాను నేపథ్యంలో స్కూళ్ళను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా, మెజార్టీ స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా వున్న దరిమిలా, వాటికి అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. విలాయత్స్ ఆఫ్ సువైక్ మరియు ఖబౌరాలో మాత్రం స్కూళ్ళు తెరవడంలేదు. భౌతికంగా స్కూళ్ళకు హాజరు కాలేకపోయినవారి విషయంలో స్కూళ్ళ ప్రిన్సిపల్స్ తగు విధంగా న్యాయం చేయాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







