ఎక్స్పో 2020 దుబాయ్: ఎమిరేట్స్ బోర్డింగ్ పాసులతో బహుమతులు, డిస్కౌంట్లు
- October 09, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు సాగే దుబాయ్ ఎక్స్పో 2020 కోసం ఎమిరేట్స్ అత్యద్భుతమైన ఆఫర్లను యూఏఈ పౌరులకు అలాగే నివాసితులకు అందిస్తోంది. బోర్డింగ్ పాస్ చూపించడం ద్వారా ఎమిరేట్ వినియోగదారులు, దుబాయ్ ఫ్రేమ్ని సందర్శించేందుకు ఉచితంగానే అనుమతి పొందుతారు. 500 రిటెయిల్ దుకాణాల్లో అలాగే డైనింగ్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. మల్టీ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి సౌకర్యాలను కలిపిస్తోంది ఎమిరేట్స్. దుబాయ్ నుంచి 120 డెస్టినేషన్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఎమిరేట్స్.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









