ఎక్స్పో 2020 దుబాయ్: ఎమిరేట్స్ బోర్డింగ్ పాసులతో బహుమతులు, డిస్కౌంట్లు
- October 09, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు సాగే దుబాయ్ ఎక్స్పో 2020 కోసం ఎమిరేట్స్ అత్యద్భుతమైన ఆఫర్లను యూఏఈ పౌరులకు అలాగే నివాసితులకు అందిస్తోంది. బోర్డింగ్ పాస్ చూపించడం ద్వారా ఎమిరేట్ వినియోగదారులు, దుబాయ్ ఫ్రేమ్ని సందర్శించేందుకు ఉచితంగానే అనుమతి పొందుతారు. 500 రిటెయిల్ దుకాణాల్లో అలాగే డైనింగ్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. మల్టీ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి సౌకర్యాలను కలిపిస్తోంది ఎమిరేట్స్. దుబాయ్ నుంచి 120 డెస్టినేషన్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఎమిరేట్స్.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







