ఎక్స్పో 2020 దుబాయ్: ఎమిరేట్స్ బోర్డింగ్ పాసులతో బహుమతులు, డిస్కౌంట్లు
- October 09, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు సాగే దుబాయ్ ఎక్స్పో 2020 కోసం ఎమిరేట్స్ అత్యద్భుతమైన ఆఫర్లను యూఏఈ పౌరులకు అలాగే నివాసితులకు అందిస్తోంది. బోర్డింగ్ పాస్ చూపించడం ద్వారా ఎమిరేట్ వినియోగదారులు, దుబాయ్ ఫ్రేమ్ని సందర్శించేందుకు ఉచితంగానే అనుమతి పొందుతారు. 500 రిటెయిల్ దుకాణాల్లో అలాగే డైనింగ్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. మల్టీ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి సౌకర్యాలను కలిపిస్తోంది ఎమిరేట్స్. దుబాయ్ నుంచి 120 డెస్టినేషన్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఎమిరేట్స్.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







