ఎక్స్పో 2020 దుబాయ్: ఎమిరేట్స్ బోర్డింగ్ పాసులతో బహుమతులు, డిస్కౌంట్లు
- October 09, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు సాగే దుబాయ్ ఎక్స్పో 2020 కోసం ఎమిరేట్స్ అత్యద్భుతమైన ఆఫర్లను యూఏఈ పౌరులకు అలాగే నివాసితులకు అందిస్తోంది. బోర్డింగ్ పాస్ చూపించడం ద్వారా ఎమిరేట్ వినియోగదారులు, దుబాయ్ ఫ్రేమ్ని సందర్శించేందుకు ఉచితంగానే అనుమతి పొందుతారు. 500 రిటెయిల్ దుకాణాల్లో అలాగే డైనింగ్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. మల్టీ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి సౌకర్యాలను కలిపిస్తోంది ఎమిరేట్స్. దుబాయ్ నుంచి 120 డెస్టినేషన్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఎమిరేట్స్.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







