మార్చి 10 వ తేదీ నుంచి 16 వరకు బహరేన్ కు చేరుకోన్నవారు 356,473 మంది
- March 18, 2016
మార్చి10 వ తేదీ నుంచి 16 వరకు బహరేన్ కు చేరుకోన్నవారు 356,473 మందిగా నమోదు పోర్టులు దిగువ సహాయక , శోధన మరియు అనుసరించే శాఖ జాతీయత జనరల్ డైరెక్టరేట్ పాస్పోర్ట్ & రెసిడెన్స్ గురువారం తెలిపారు. వీరిలో 303.840 మంది సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జి సి సి) దేశాల నుండి కింగ్ ఫాహ్డ్ కాజ్వే మీదుగా బహరేన్ కు చేరుకొన్నారు. ఇక బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 47.914 మంది రాగా మిగిలినవారు 4,719 ఓడల ద్వారా చేరుకోన్నట్లు పేర్కొన్నారు. బహరేన్ నుంచి సౌదీ అరేబియా మధ్యలో 25 కిలోమీటర్ల కింగ్ ఫాహ్డ్ కాజ్వే ఎంతో అధ్బుతమైన మొదటి మానవ నిర్మిత భూగోళ అనుసంధానం. దీనిని నవంబర్ 26, 1986 లొ నిర్మించారు అరబ్ ప్రపంచంలోనే ఇది అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , అప్పటి నుండి లక్షలాది మంది ప్రయాణికులు వివిధ వాహనాల ద్వారా దీనిపై సురక్షితంగా చేరుకొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







