కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి
- October 11, 2021సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనుమతించబడుతుందని సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది.ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో రోజు 7,50,000 కంటే ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇందులో నగరాల మధ్య రవాణా, స్కూల్ బస్సులు, టాక్సీలు, రైళ్లు, ఫెర్రీలు ఉన్నాయి.
ప్రస్తుతం సౌదీలో ట్రైన్స్, బస్సులు, ఫెర్రీలు 50శాతం సామర్థ్యం తో నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు