కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి
- October 11, 2021
సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనుమతించబడుతుందని సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది.ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో రోజు 7,50,000 కంటే ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇందులో నగరాల మధ్య రవాణా, స్కూల్ బస్సులు, టాక్సీలు, రైళ్లు, ఫెర్రీలు ఉన్నాయి.
ప్రస్తుతం సౌదీలో ట్రైన్స్, బస్సులు, ఫెర్రీలు 50శాతం సామర్థ్యం తో నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







