క్షమాభిక్ష ప్రక్రియను ప్రారంభించిన కువైట్ ఎమిర్
- October 20, 2021
కువైట్: వార్షిక అమ్నెస్టీ క్షమాభిక్ష విషయమై కువైట్ ఎమిర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల అభ్యంతరాల నుడమ, అమ్నెస్టీ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యింది. చట్టపరమైన పనుల్లో ఆలస్యం వల్ల నెల రోజులపాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, పార్లమెంటు స్పీకర్, ప్రైమ్ మినిస్టర్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు క్షమాభిక్ష విషయమై.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







