డ్రోన్ అక్రమ స్మగ్లింగ్. ఇద్దరు అరెస్ట్, ఒకరికి ఫైన్
- October 22, 2021
బహ్రెయిన్: అక్రమంగా డ్రోన్ స్మగ్లింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులకు 6 నెలల పాటు జైలు శిక్ష మరొక వ్యక్తికి 500 దినార్స్ జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోకి డ్రోన్ ను వీరు అక్రమంగా తీసుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ లో వీరి కదలికలపై అనుమానమొచ్చిన కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ చెక్ చేశారు. వాటిలో డ్రోన్ ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సబ్మిట్ చేయలేదు. దీంతో వారిపై డ్రోన్ అక్రమ స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!







