డ్రోన్ అక్రమ స్మగ్లింగ్. ఇద్దరు అరెస్ట్, ఒకరికి ఫైన్
- October 22, 2021బహ్రెయిన్: అక్రమంగా డ్రోన్ స్మగ్లింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఇందులో ఇద్దరు వ్యక్తులకు 6 నెలల పాటు జైలు శిక్ష మరొక వ్యక్తికి 500 దినార్స్ జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోకి డ్రోన్ ను వీరు అక్రమంగా తీసుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ లో వీరి కదలికలపై అనుమానమొచ్చిన కస్టమ్స్ అధికారులు వారి లగేజ్ చెక్ చేశారు. వాటిలో డ్రోన్ ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సబ్మిట్ చేయలేదు. దీంతో వారిపై డ్రోన్ అక్రమ స్మగ్లింగ్ కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా