ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోరుకుంటోన్న 53 శాతం కువైటీలు
- October 27, 2021
కువైట్: నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న కువైటీ ఉద్యోగార్ధుల్లో 53 శాతం మంది ప్రైవేటు సెక్టార్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తేలింది. మొత్తం రిజిస్టర్ చేసుకున్నవారిలో 53. 2 శాతం.. అంటే 8,537 మంది ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ శాతం మరింత పెరగనుంది. తొమ్మిదేళ్ళ గరిష్టమిది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి









