ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోరుకుంటోన్న 53 శాతం కువైటీలు
- October 27, 2021కువైట్: నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న కువైటీ ఉద్యోగార్ధుల్లో 53 శాతం మంది ప్రైవేటు సెక్టార్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తేలింది. మొత్తం రిజిస్టర్ చేసుకున్నవారిలో 53. 2 శాతం.. అంటే 8,537 మంది ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ శాతం మరింత పెరగనుంది. తొమ్మిదేళ్ళ గరిష్టమిది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..