ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోరుకుంటోన్న 53 శాతం కువైటీలు
- October 27, 2021
కువైట్: నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న కువైటీ ఉద్యోగార్ధుల్లో 53 శాతం మంది ప్రైవేటు సెక్టార్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తేలింది. మొత్తం రిజిస్టర్ చేసుకున్నవారిలో 53. 2 శాతం.. అంటే 8,537 మంది ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ శాతం మరింత పెరగనుంది. తొమ్మిదేళ్ళ గరిష్టమిది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల