ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోరుకుంటోన్న 53 శాతం కువైటీలు
- October 27, 2021
కువైట్: నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న కువైటీ ఉద్యోగార్ధుల్లో 53 శాతం మంది ప్రైవేటు సెక్టార్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తేలింది. మొత్తం రిజిస్టర్ చేసుకున్నవారిలో 53. 2 శాతం.. అంటే 8,537 మంది ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ శాతం మరింత పెరగనుంది. తొమ్మిదేళ్ళ గరిష్టమిది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







