వలసదారులకు ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్
- October 27, 2021
మస్కట్: గురువారం అక్టోబర్ 28 నుండి మూడు రోజులపాటు సబ్లాత్ ముట్రాహ్లో (మస్కట్ గవర్నరేట్) వలసదారులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది. రెసిడెన్సీ కార్డు లేదా పాస్పోర్టు మరియు తరాస్సుద్ ప్లస్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న అపాయింట్మెంట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది వ్యాక్సిన్ పొందాలనుకునేవారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









