భారత్ ఘనవిజయం పట్ల ప్రధాని మోదీ సంతోషం...
- March 19, 2016
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్లో 18 ఓవర్లకు పాకిస్థాన్ 118 పరుగులు చేయగా.. భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించించిన సంగతి తెలిసిందే. మిన్నంటిన సంబరాలు పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. కశ్మీర్ ప్రజలు బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత్ సైనిక బలగాలు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









