బెనిఫిట్ పే ఎంప్లాయీ పేరుతో స్కామర్స్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- November 01, 2021
బహ్రెయిన్: వ్యక్తిగత సమాచారాన్ని దోచేసేందుకు స్కామర్స్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పలువురు బహ్రెయినీ నివాసితులు, తమకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, బెనిఫిట్ పే ఉద్యోగులుగా పేర్కొంటూ కొందరు కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళ ఒకరు అరబ్ ఉద్యోగిగా పేర్కొంటూ, బెనిఫిట్ కంపెనీ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకుని, వ్యక్తిగత వివరాల్ని అడుగుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్ పట్ల స్పందించవద్దని, సమాచారం వారికి ఇవ్వవద్దనీ, పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







