బెనిఫిట్ పే ఎంప్లాయీ పేరుతో స్కామర్స్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- November 01, 2021
బహ్రెయిన్: వ్యక్తిగత సమాచారాన్ని దోచేసేందుకు స్కామర్స్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పలువురు బహ్రెయినీ నివాసితులు, తమకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, బెనిఫిట్ పే ఉద్యోగులుగా పేర్కొంటూ కొందరు కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళ ఒకరు అరబ్ ఉద్యోగిగా పేర్కొంటూ, బెనిఫిట్ కంపెనీ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకుని, వ్యక్తిగత వివరాల్ని అడుగుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్ పట్ల స్పందించవద్దని, సమాచారం వారికి ఇవ్వవద్దనీ, పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







