ఫ్యామిలీ,విజిట్ వీసా నిబంధనలు సడలింపు..
- November 02, 2021
కువైట్: విజిట్ వీసాల జారీకి సంబంధించిన నిబంధనలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సడలించింది. వర్క్ పర్మిట్ ఉండి 500 దినార్ల జీతం ఉన్నవారికే కుటుంబాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ వీసా జారీ చేయబడుతుంది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలతో సహా దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా కువైట్ ఆమోదించబడిన వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకొని ఉండాలి. వీసా అప్లికేషన్ తోపాటు QR కోడ్తో కూడిన వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు, వాణిజ్య సమూదాయాలలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతోపాటు సందర్శకులకు కూడా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









