గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న 'గల్ఫ్' డైరెక్టర్
- March 20, 2016
విజయవంతంగా గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ బయల్దేరి వెళ్ళిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి.వివిధ లొకేషన్స్ లో పర్యటించారు.దుబాయ్ లో రెండవ పాట ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల కువైట్ లో మూడో తీజర్ ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నారు.యు.ఏ. ఈ లో ప్రముఖులందరినీ కలిసారు.తెలుగు వారందరి నుండి మంచి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేసారు.దుబాయ్ లో 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఈ 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమం అవకాశాన్నికల్పించిన డైరెక్టర్ గారికి మాగల్ఫ్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









