గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న 'గల్ఫ్' డైరెక్టర్

- March 20, 2016 , by Maagulf

విజయవంతంగా గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ బయల్దేరి వెళ్ళిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి.వివిధ లొకేషన్స్ లో పర్యటించారు.దుబాయ్ లో రెండవ పాట ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల కువైట్ లో మూడో తీజర్ ఆవిష్కరించటానికి  సన్నాహాలు చేస్తున్నారు.యు.ఏ. ఈ లో ప్రముఖులందరినీ కలిసారు.తెలుగు వారందరి నుండి మంచి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేసారు.దుబాయ్ లో 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

ఈ 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమం అవకాశాన్నికల్పించిన డైరెక్టర్ గారికి మాగల్ఫ్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com