గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న 'గల్ఫ్' డైరెక్టర్
- March 20, 2016
విజయవంతంగా గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ బయల్దేరి వెళ్ళిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి.వివిధ లొకేషన్స్ లో పర్యటించారు.దుబాయ్ లో రెండవ పాట ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల కువైట్ లో మూడో తీజర్ ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నారు.యు.ఏ. ఈ లో ప్రముఖులందరినీ కలిసారు.తెలుగు వారందరి నుండి మంచి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేసారు.దుబాయ్ లో 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఈ 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమం అవకాశాన్నికల్పించిన డైరెక్టర్ గారికి మాగల్ఫ్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







