గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న 'గల్ఫ్' డైరెక్టర్
- March 20, 2016
విజయవంతంగా గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ బయల్దేరి వెళ్ళిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి.వివిధ లొకేషన్స్ లో పర్యటించారు.దుబాయ్ లో రెండవ పాట ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల కువైట్ లో మూడో తీజర్ ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నారు.యు.ఏ. ఈ లో ప్రముఖులందరినీ కలిసారు.తెలుగు వారందరి నుండి మంచి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేసారు.దుబాయ్ లో 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఈ 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమం అవకాశాన్నికల్పించిన డైరెక్టర్ గారికి మాగల్ఫ్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







